రైతు మృతితో నేడు బ్లాక్ ఫ్రైడే పాటిస్తున్న రైతులు.. త్వరలోనే తదుపరి కార్యాచరణ
23 February 2024, 10:14 IST
కనీస మద్దతు ధర కోసం జరుగుతున్న ఆందోళనలో రైతు మృతి చెందడంతో రైతులు తమ ఆందోళనను రెండు రోజుల పాటు నిలిపివేశారు. ఈరోజు బ్లాక్ ఫ్రైడేను పాటిస్తున్నారు.
- కనీస మద్దతు ధర కోసం జరుగుతున్న ఆందోళనలో రైతు మృతి చెందడంతో రైతులు తమ ఆందోళనను రెండు రోజుల పాటు నిలిపివేశారు. ఈరోజు బ్లాక్ ఫ్రైడేను పాటిస్తున్నారు.