Election 2024: దేశవ్యాప్తంగా ప్రశాంతంగా మూడో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్
07 May 2024, 21:59 IST
దేశవ్యాప్తంగా 2024 లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ మే 7, మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 93 నియోజకవర్గాల్లో మూడో దశ పోలింగ్ చోటు చేసుకుంది. సంబంధిత దృశ్యాలు మీ కోసం..
దేశవ్యాప్తంగా 2024 లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ మే 7, మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 93 నియోజకవర్గాల్లో మూడో దశ పోలింగ్ చోటు చేసుకుంది. సంబంధిత దృశ్యాలు మీ కోసం..