Rythu Bandhu Scheme Updates : రైతులకు గుడ్ న్యూస్... ఈ తేదీలోపు జమ కానున్న 'రైతుబంధు' డబ్బులు! తాజా అప్డేట్ ఇదే
05 May 2024, 7:52 IST
Telangana Rythu Bandhu Scheme Updates : రైతుబంధు (రైతు భరోసా) నిధుల జమపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పంట పెట్టుబడి సాయం రానివారికి మే 9వ తేదీలోపు వారి ఖాతాల్లోకి జమ చేస్తామని తెలిపారు. ఈ స్కీమ్ తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి….
- Telangana Rythu Bandhu Scheme Updates : రైతుబంధు (రైతు భరోసా) నిధుల జమపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పంట పెట్టుబడి సాయం రానివారికి మే 9వ తేదీలోపు వారి ఖాతాల్లోకి జమ చేస్తామని తెలిపారు. ఈ స్కీమ్ తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి….