Telangana Polling 2023 : స్వగ్రామంలో ఓటేసిన కేసీఆర్ దంపతులు
30 November 2023, 14:17 IST
Telangana Assembly Elections 2023: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లాలోని చింతమడక సీఎం కేసీఆర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 13వ పోలింగ్ కేంద్రంలో సీఎం దంపతులు ఓటు వేశారు. ఇక పలువురు నేతలు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- Telangana Assembly Elections 2023: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లాలోని చింతమడక సీఎం కేసీఆర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 13వ పోలింగ్ కేంద్రంలో సీఎం దంపతులు ఓటు వేశారు. ఇక పలువురు నేతలు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.