Breakfast Politics : ప్రగతి భవన్లో బ్రేక్ఫాస్ట్ పాలిటిక్స్….
18 January 2023, 12:28 IST
ఖమ్మంలో నిర్వహించనున్న భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, రైతు ప్రతినిధులు హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ సిఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు బుధవారం ఉదయం ప్రగతిభవన్కు వచ్చారు. జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ నేత డి. రాజా సహా పలువురు నేతలు పాల్గొన్నారు. భేటీ తర్వాత జాతీయ నాయకులు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి సందర్శనకు ప్రగతి భవన్ నుంచి సిఎం బయలుదేరారు.
- ఖమ్మంలో నిర్వహించనున్న భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, రైతు ప్రతినిధులు హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ సిఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు బుధవారం ఉదయం ప్రగతిభవన్కు వచ్చారు. జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ నేత డి. రాజా సహా పలువురు నేతలు పాల్గొన్నారు. భేటీ తర్వాత జాతీయ నాయకులు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి సందర్శనకు ప్రగతి భవన్ నుంచి సిఎం బయలుదేరారు.