Hyderabad : ఆసక్తికరంగా భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ టూర్ - కవితతో మంతనాలు, రేపు KCRతో భేటీ
27 July 2023, 22:22 IST
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. నగరం వేదికగా ఉన్న 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. శుక్రవారం సీఎం కేసీఆర్ తో ఆజాద్ భేటీ కానున్నారు.
- భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. నగరం వేదికగా ఉన్న 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. శుక్రవారం సీఎం కేసీఆర్ తో ఆజాద్ భేటీ కానున్నారు.