NarendraModi: వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో కోడె మొక్కులు చెల్లించిన ప్రధాని నరేంద్ర మోదీ
08 May 2024, 10:26 IST
NarendraModi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మోదీ కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
- NarendraModi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మోదీ కోడె మొక్కులు చెల్లించుకున్నారు.