Range Rover 2022: భారత్‌లో విడుదలైన జాగ్వార్ ల్యాండ్ రోవర్.. ధరెంతంటే?-range rover 2022 first impressions ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Range Rover 2022: భారత్‌లో విడుదలైన జాగ్వార్ ల్యాండ్ రోవర్.. ధరెంతంటే?

Range Rover 2022: భారత్‌లో విడుదలైన జాగ్వార్ ల్యాండ్ రోవర్.. ధరెంతంటే?

Aug 26, 2022 08:00 PM IST HT Telugu Desk
Aug 26, 2022 08:00 PM IST

Range Rover 2022: ఐదవ తరం రేంజ్ రోవర్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ న్యూ మోడల్ భారత మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ న్యూ SUV కారు  రూ. 2.40 కోట్ల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో ఫ్లాగ్‌షిప్ ఆఫర్‌గా భారత మార్కెట్‌ల్లో అడుగుపెట్టింది. రేంజ్ రోవర్ 2022 కారుకు సంబంధించిన టాప్ హైలైట్స్‌ను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

More