అసెంబ్లీ ముందుకు ‘కాళేశ్వరం కమిషన్’ నివేదిక - ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ..!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ జీవో పై కూడా చర్చించనున్నారు.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - సభ ముందుకు కాళేశ్వరం రిపోర్ట్..! బీసీ రిజర్వేషన్లపై చర్చ
ఈనెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు - సభ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక...!
రాష్ట్ర అసెంబ్లీ మీడియా సలహా మండలి - అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియామకం
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రామచంద్రు నాయక్..! ఆయన గురించి తెలుసా..?