
పరమ్ సుందరి బాక్సాఫీస్ కలెక్షన్ డే 2: సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా పరమ్ సుందరి మిశ్రమ సమీక్షలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. రెండు రోజుల్లో రూ. 16 కోట్లను దాటవేసిన పరమ్ సుందరి రకుల్ ప్రీత్ సింగ్ మూవీని బీట్ చేసేసింది.



