ఇంగ్లండ్పై తొలి రోజే సెంచరీల మోత మోగించిన యశస్వి, శుభ్మన్.. భారీ స్కోరు దిశగా టీమిండియా
ఇంగ్లండ్ తో తొలి టెస్ట్ తొలి రోజే సెంచరీల మోత మోగించారు టీమిండియా బ్యాటర్లు శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్. కెప్టెన్ గా తొలి టెస్టులోనే గిల్ సెంచరీ బాదగా.. ఓపెనర్ యశస్వి కూడా చెలరేగాడు. దీంతో తొలి రోజే టీమిండియా భారీ స్కోరుకు బాటలు వేసుకుంది.
టీమిండియాతో జరగబోయే తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే.. పటిష్టంగా ఇంగ్లిష్ టీమ్ బ్యాటింగ్ లైనప్
టీమిండియాతో తొలి టెస్టుకు జట్టును అనౌన్స్ చేసిన ఇంగ్లండ్.. బెన్ స్టోక్స్ టీమ్కూ తప్పని గాయాల బెడద
ఇండియాను ఓడించేందుకు ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్.. మూడేళ్ల తర్వాత టీమ్ లోకి ఆ పేసర్.. ఫస్ట్ టెస్టుకు టీమ్ ఎంపిక
IPL 2025 Auction Pool: ఐపీఎల్ 2025 వేలానికి దూరంగా స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్, లిస్ట్లోకి అనూహ్యంగా 42 ఏళ్ల బౌలర్