Sprinkling Salt on Fruits: పండ్లపై ఉప్పు, కారం చల్లుకొని తింటున్నారా?-should not sprinkle salt or sugar on fruits know how harmful it is ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Should Not Sprinkle Salt Or Sugar On Fruits, Know How Harmful It Is

Sprinkling Salt on Fruits: పండ్లపై ఉప్పు, కారం చల్లుకొని తింటున్నారా?

Jun 01, 2023, 02:32 PM IST HT Telugu Desk
Jun 01, 2023, 02:32 PM , IST

  • Sprinkling Salt on Fruits: కొంతమంది ఉప్పు ఎక్కువగా తింటారు, పండ్లు తినేటప్పుడు కూడా వాటిపై ఉప్పు చల్లుకొని తింటారు. మరి ఇలా తినడం మంచిదేనా? చూడండి..

కొంతమందికి పండ్లపై ఉప్పు, చక్కెర, ఇతర పదార్థాలను చల్లుకొని తినడం అలవాటు. కానీ ఇది ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. 

(1 / 7)

కొంతమందికి పండ్లపై ఉప్పు, చక్కెర, ఇతర పదార్థాలను చల్లుకొని తినడం అలవాటు. కానీ ఇది ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. (Freepik)

మీలో చాలా మంది జామపండ్లను, మామిడికాయను లేదా నేరేడు పండ్లను, ఇంకా చింతపండును కూడా ఉప్పు కలుపుకొని తిని ఉండవచ్చు.

(2 / 7)

మీలో చాలా మంది జామపండ్లను, మామిడికాయను లేదా నేరేడు పండ్లను, ఇంకా చింతపండును కూడా ఉప్పు కలుపుకొని తిని ఉండవచ్చు.(Unsplash)

పండ్లలో ఉప్పు కలపడం వల్ల దాని పోషక విలువలు తగ్గుతాయి. ఉప్పు చల్లినపుడు పండులోని నీరు బయటకు వెళ్లిపోతుంది. దీనితో పాటు, పోషక విలువలను కోల్పోతుంది. 

(3 / 7)

పండ్లలో ఉప్పు కలపడం వల్ల దాని పోషక విలువలు తగ్గుతాయి. ఉప్పు చల్లినపుడు పండులోని నీరు బయటకు వెళ్లిపోతుంది. దీనితో పాటు, పోషక విలువలను కోల్పోతుంది. (Freepik)

కొంతమంది పండ్లపై చక్కెర కలుపుకుని తింటారు. పండు కాస్త పుల్లగా లేదా చప్పగా ఉన్నప్పుడు చక్కెర కలుపుకుంటారు. ఇది కేలరీల పరిమాణాన్ని పెంచుతుంది. దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది. 

(4 / 7)

కొంతమంది పండ్లపై చక్కెర కలుపుకుని తింటారు. పండు కాస్త పుల్లగా లేదా చప్పగా ఉన్నప్పుడు చక్కెర కలుపుకుంటారు. ఇది కేలరీల పరిమాణాన్ని పెంచుతుంది. దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది. (Unsplash)

ఉప్పు చల్లిన పండ్లు తినడం అనారోగ్యకరం. ఎక్కువ ఉప్పు మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ 

(5 / 7)

ఉప్పు చల్లిన పండ్లు తినడం అనారోగ్యకరం. ఎక్కువ ఉప్పు మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ (Freepik)

పండ్లలో ఉప్పు కలిపితే శరీరం వాపు వచ్చే ప్రమాదం ఉంది. ఉప్పులోని సోడియం, దాని pH స్థాయి శరీరంలో నీటిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఫలితంగా శరీరం ఉబ్బిపోతుంది.  

(6 / 7)

పండ్లలో ఉప్పు కలిపితే శరీరం వాపు వచ్చే ప్రమాదం ఉంది. ఉప్పులోని సోడియం, దాని pH స్థాయి శరీరంలో నీటిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఫలితంగా శరీరం ఉబ్బిపోతుంది.  (Freepik)

పండ్లు సహజసిద్ధమైనవి, అవి ఎలా అయితే లభిస్తాయో అలాగే తినడం ఆరోగ్యకరం. జ్యూస్ లు చేసుకోవడం కంటే కూడా నేరుగా పండును తిన్నప్పుడే పోషకాలు లభిస్తాయి. 

(7 / 7)

పండ్లు సహజసిద్ధమైనవి, అవి ఎలా అయితే లభిస్తాయో అలాగే తినడం ఆరోగ్యకరం. జ్యూస్ లు చేసుకోవడం కంటే కూడా నేరుగా పండును తిన్నప్పుడే పోషకాలు లభిస్తాయి. (Freepik)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు