పెళ్లికాని జంటలు ఈ ఆలయానికి వెళితే బంధం తెగిపోతుంది.. శాపం ఎవరిది?-if unmarried couples visit this temple the relationship breaks up and whose curse is behind it ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  పెళ్లికాని జంటలు ఈ ఆలయానికి వెళితే బంధం తెగిపోతుంది.. శాపం ఎవరిది?

పెళ్లికాని జంటలు ఈ ఆలయానికి వెళితే బంధం తెగిపోతుంది.. శాపం ఎవరిది?

Updated Jul 04, 2024 06:51 AM IST Anand Sai
Updated Jul 04, 2024 06:51 AM IST

Jagannath Rath Yatra 2024 : ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర 2024 జూలై 7న ప్రారంభం కానుంది. జగన్నాథ ఆలయంలో ఆశ్చర్యపరిచే అనేక రహస్యాలు, నమ్మకాలు ఉన్నాయి. పెళ్లికాని జంటలు ఈ ఆలయాన్ని ఎందుకు సందర్శించకూడదో తెలుసుకోండి.

జగన్నాథ రథయాత్రలో పాల్గొనే భక్తులందరికీ యజ్ఞాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని జగన్నాథ రథయాత్రకు సంబంధించిన ఒక నమ్మకం ఉంది.

(1 / 5)

జగన్నాథ రథయాత్రలో పాల్గొనే భక్తులందరికీ యజ్ఞాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని జగన్నాథ రథయాత్రకు సంబంధించిన ఒక నమ్మకం ఉంది.

పురాణాల ప్రకారం.. ఒకసారి రాధా జగన్నాథ ఆలయాన్ని సందర్శించాలనే కోరికను వ్యక్తం చేసింది. రాధా ఆలయంలోకి వెళ్లేందుకు వెళ్లగా ఆలయ పూజారి ఆమెను గుమ్మం వద్దే ఆపాడు.

(2 / 5)

పురాణాల ప్రకారం.. ఒకసారి రాధా జగన్నాథ ఆలయాన్ని సందర్శించాలనే కోరికను వ్యక్తం చేసింది. రాధా ఆలయంలోకి వెళ్లేందుకు వెళ్లగా ఆలయ పూజారి ఆమెను గుమ్మం వద్దే ఆపాడు.

(ANI)

ఈ ప్రవర్తనకు కారణమేమిటని రాధా అడగ్గా.. పూజారి దేవీ, నువ్వు శ్రీకృష్ణుని వివాహిత భార్యవి కావు.. అని మాట్లాడాడు. దీంతో రాధకు కోపం వచ్చింది.

(3 / 5)

ఈ ప్రవర్తనకు కారణమేమిటని రాధా అడగ్గా.. పూజారి దేవీ, నువ్వు శ్రీకృష్ణుని వివాహిత భార్యవి కావు.. అని మాట్లాడాడు. దీంతో రాధకు కోపం వచ్చింది.

ఇకపై పెళ్లికాని దంపతులు కలిసి ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే వారి జీవితంలో ప్రేమ లభించదని రాధా జగన్నాథ ఆలయాన్ని శపించింది.

(4 / 5)

ఇకపై పెళ్లికాని దంపతులు కలిసి ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే వారి జీవితంలో ప్రేమ లభించదని రాధా జగన్నాథ ఆలయాన్ని శపించింది.

ఆ సంఘటన నుండి, అవివాహిత జంటలు కలిసి జగన్నాథ ఆలయాన్ని సందర్శించకూడదని నమ్ముతారు. అందుకే ఇక్కడి పెళ్లికాని జంటలు రారు.

(5 / 5)

ఆ సంఘటన నుండి, అవివాహిత జంటలు కలిసి జగన్నాథ ఆలయాన్ని సందర్శించకూడదని నమ్ముతారు. అందుకే ఇక్కడి పెళ్లికాని జంటలు రారు.

ఇతర గ్యాలరీలు