CBN Revanth Meeting : తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ప్రారంభం, చంద్రబాబుకు కాళోజీ పుస్తకం బహుకరించిన రేవంత్ రెడ్డి-hyderabad praja bhavan cm chandrababu revanth reddy meeting started attended ap tg ministers ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cbn Revanth Meeting : తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ప్రారంభం, చంద్రబాబుకు కాళోజీ పుస్తకం బహుకరించిన రేవంత్ రెడ్డి

CBN Revanth Meeting : తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ప్రారంభం, చంద్రబాబుకు కాళోజీ పుస్తకం బహుకరించిన రేవంత్ రెడ్డి

Updated Jul 06, 2024 09:32 PM IST Bandaru Satyaprasad
Updated Jul 06, 2024 09:32 PM IST

  • CBN Revanth Meeting : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాలపై ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, సీఎస్ లు, సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాలపై ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది.  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, సీఎస్ లు, సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

(1 / 7)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాలపై ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది.  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, సీఎస్ లు, సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు పాటు మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్థన్ రెడ్డి, ఏపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

(2 / 7)

ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు పాటు మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్థన్ రెడ్డి, ఏపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఈ భేటీ ప్రారంభంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు కాళోజీ నారాయణ రావు రాసిన "నా గొడవ" పుస్తకాన్ని బహుకరించారు. 

(3 / 7)

ఈ భేటీ ప్రారంభంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు కాళోజీ నారాయణ రావు రాసిన "నా గొడవ" పుస్తకాన్ని బహుకరించారు. 

విభజన సమస్యలపై, తెలంగాణ ప్రజాభవన్‌లో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ మొదలైంది.  విభజన అంశాల పరిష్కారంపై సీఎంలు చర్చిస్తున్నారు.  

(4 / 7)

విభజన సమస్యలపై, తెలంగాణ ప్రజాభవన్‌లో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ మొదలైంది.  విభజన అంశాల పరిష్కారంపై సీఎంలు చర్చిస్తున్నారు.  

ప్రజాభవన్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సాదరస్వాగతం పలికారు. 

(5 / 7)

ప్రజాభవన్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సాదరస్వాగతం పలికారు. 

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ 

(6 / 7)

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ 

సీఎం చంద్రబాబు స్వాగతం పలుకుతున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

(7 / 7)

సీఎం చంద్రబాబు స్వాగతం పలుకుతున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఇతర గ్యాలరీలు