(1 / 8)
ముంబై, లాల్బాగ్లోని కమ్యూనిటీ పండల్కు కదిలివస్తున్న దుర్గామాత విగ్రహం
(PTI)(2 / 8)
నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు, సోమవారం నాడు రాజస్థాన్ రాష్ట్రంలోని బీవార్లో గల జ్వాలాముఖి మాత ఆలయంలో భక్తుల పూజలు.
(PTI)(3 / 8)
హోటళ్లలోనూ నవరాత్రి ప్లేటర్ పేరిట ప్రత్యేక భోజనం అందిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం, లక్నోలోని 'క్లార్క్స్ అవధ్' లో నవరాత్రి భోజనం.
(HT Photo)(4 / 8)
భోపాల్లో నవరాత్రి ఉత్సవాలకు ముందు నాడు కాళీ మాత విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్న ఓ కళాకారుడు.
(ANI)(5 / 8)
నవరాత్రి ఉత్సవాల మొదటి రోజున కాన్పూర్లోని బరా దేవి ఆలయాన్ని సందర్శిస్తున్న భక్తులు
(PTI)(6 / 8)
నవరాత్రి ఉత్సవాల మొదటి రోజున జమ్మూ నుండి 45 కిలోమీటర్ల దూరంలో రియాసి జిల్లాలోని కత్రా వద్ద కొండల్లో కొలువైన మాతా వైష్ణో దేవి మందిరం వైపు తరలుతున్న భక్తజనం
(PTI)(7 / 8)
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై విద్యుత్ వెలుగుల్లో కనకదుర్గమ్మ ఆలయం. బారులు తీరుతున్న భక్తజనం
(twitter)సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు