(1 / 6)
ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్బంగా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
(2 / 6)
అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.
(3 / 6)
మహంకాళి అమ్మవారి ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు.
(4 / 6)
ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేదమంత్రోచ్ఛరణల నడుమ దీవించారు. అమ్మవారి తీర్థప్రసాదాలతో పాటు అమ్మవారివారి శేష వస్త్రం అందించారు.
(5 / 6)
ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టువస్త్రాలతోపాటు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు.
(6 / 6)
ఆలయంలో మంత్రి పొన్నం దంపతులు ప్రత్యేక పూజులు నిర్వహించారు. మరోవైపు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి భారీగా తరలివస్తున్నారు
ఇతర గ్యాలరీలు