వసంతకాలంలోనే ఎండాకాలం వేడి ఎలా ఉండబోతుందో తెలిసి వస్తుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో వేడివేడిగా ఏది తినాలనిపించదు. ఈ సమయంలో చల్లని పానీయాలు, ద్రవరూపంలో పదార్థాలు తీసుకోవడం మేలు. ఈ వేసవిలో పెరుగు, మజ్జిగ వంటివి తీసుకోవడం చాలా మంచిది. అది మీ కడుపును, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మీరు లంచ్ లేదా డిన్నర్ సమయంలో అన్నంలో కలుపుకొని తినడానికి మజ్జిగ రసం రెసిపీని ఇక్కడ పరిచయం చేస్తున్నాం.
మజ్జిగ రసం మీరు సాధారణంగా తినే మజ్జిగ చారు, రసం కంటే భిన్నమైనది. కందిపప్పు లేదా పెసరిపప్పులో పెరుగు కలిపి దీనిని తయారు చేస్తారు. ఇందులో కొన్ని సుగంధ దినుసులు, టొమాటోలు కలిపి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. దీనిని మీరు నేరుగా తాగవచ్చు. మజ్జిగ రసం సులభంగా ఎలా చేయాలో ఇక్కడ సూచనలు చదివి తెలుసుకోండి.
అంతే, మజ్జిగ రసం రెడీ. అన్నంలో కలుపుకొని తింటూ ఆనందించండి.
సంబంధిత కథనం
టాపిక్