Budget 2024 | మహిళా పారిశ్రామికవేత్తలకు 30 కోట్ల ముద్ర లోన్లు..నిర్మలా సీతారామన్-nirmala sitharaman said that housing facility will be provided for middle class families ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Budget 2024 | మహిళా పారిశ్రామికవేత్తలకు 30 కోట్ల ముద్ర లోన్లు..నిర్మలా సీతారామన్

Budget 2024 | మహిళా పారిశ్రామికవేత్తలకు 30 కోట్ల ముద్ర లోన్లు..నిర్మలా సీతారామన్

Published Feb 01, 2024 03:12 PM IST Muvva Krishnama Naidu
Published Feb 01, 2024 03:12 PM IST

  • పేద, మధ్య తరగతి కోసం కొత్తగా గృహ నిర్మాణ విధానం తీసుకురాబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ ప్రసంగంలో ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండే వారి సొంతింటి కలను నెరవేరుస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

More