ఇది టీడీపీ సర్కారు షాక్.. ప్రజలపై వేల కోట్ల భారం: షర్మిల
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన 14 నెలల్లోనే ప్రజలకు విద్యుత్ ఛార్జీల రూపంలో భారీ షాకిచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
కడప ఆర్కిటెక్చర్ విద్యార్థుల భవిష్యత్తుపై షర్మిల ఆందోళన: జగన్, అవినాష్రెడ్డిపై విమర్శలు
'మా ఫోన్లు ట్యాప్ చేశారు - స్వయంగా నాకే వినిపించారు' - వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు