Maha Kumbh 2025: మహా కుంభమేళాలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళాలో ఇప్పటివరకు 50 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలను ఆచరించారు. మానవ చరిత్రలో ఏ మత, సాంస్కృతిక లేదా సామాజిక కార్యక్రమానికైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కాలేదు.