తెలంగాణలో అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఈఏపీ సెట్ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు.