ఆంధ్రప్రదేశ్లోని న్యాయవాదుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. డెత్ బెనిఫిట్స్ పెంచారు.