ఓరుగల్లు కాంగ్రెస్ లోని నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆ పార్టీకి చెందిన కొండా మురళీ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా మారాయి. మురళీ చేసిన వ్యాఖ్యలపై జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సీరియస్ అవుతున్నారు. ఇవాళ నేతలంతా ప్రత్యేకంగా భేటీ అయ్యారు.