Bengaluru news: దీపావళి సందర్భంగా బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. చాలెంజ్ లో గెలిచి, ఆ డబ్బుతో ఆటో కొనుక్కోవాలనుకున్ ఒక యువకుడు.. ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు.ఈ ఘటన బెంగళూరులోని కోననకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా, ఆరుగురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.