
ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే .. న్యాయస్థానాలు కాదు అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. జగన్ విధ్వంసంతో అమరావతి పనులు ఐదేళ్లు ఆలస్యం అయ్యాయని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ అమరావతిలో అధునాతన భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు.



