(1 / 7)
(2 / 7)
శనివారం(నవంబర్ 2) రోజు ఉదయం 80 మంది ప్రయాణికులతో సోమశిల నుంచి తొలి బోటు బయల్దేరింది. సాయంత్రం 5:00 గంటలకు శ్రీశైలానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
(3 / 7)
కొల్లాపూర్ మండలం సోమశిల నుంచి శ్రీశైలం వెళ్తారు. కృష్ణా నదిలో సాగే జర్నీ… మాటల్లో వర్ణించలేం. ఈ టూర్ ప్యాకేజీ ప్రతి శనివారం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
(4 / 7)
లాంచీలో పర్యాటకులకు ఉదయం మరియు సాయంత్రం టీ, స్నాక్స్ మరియు లంచ్ అందిస్తారు.
(5 / 7)
(6 / 7)
(7 / 7)
మరోవైపు నాగార్జున సాగర్ - శ్రీశైలం మధ్య కూడా లాంచీ ప్రయాణం మొదలైంది. ఇక్కడ కూడా వన్ వే క్రూయిజ్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 2000గా ఉంది. పిల్లలకు రూ. 1600గా ఉంది. రౌండ్ క్రూయిజ్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే రూ. పెద్దలకు రూ. 3వేలుగా నిర్ణయించారు. పిల్లలకు రూ. 2400గా ఉంది.
ఇతర గ్యాలరీలు