(1 / 10)
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. నేడు (జనవరి 22) జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అపూర్వ ఘట్టంలో భాగమయ్యారు. రామమందిరం ముందు సెల్ఫీ దిగిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
(2 / 10)
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, మెగా పవర్ స్టార్ రామ్చరణ్.. రామ మందిర వేడుకకు హాజరైన దృశ్యమిది. వారి ముందు వరుసలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, మాజీ అథ్లెట్ పీటీ ఉష ఉన్నారు.
(3 / 10)
శ్రీ రామజన్మభూమి ఆలయం ప్రారంభోత్సవానికి బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ హాజరయ్యారు.
(PTI)(6 / 10)
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, స్టార్ సింగర్ శంకర్ మహదేవన్ పాల్గొన్న దృశ్యమిది.
ఇతర గ్యాలరీలు