Mukesh Ambani : సోమ్​నాథ్​ ఆలయానికి రూ. 1.5కోట్లు విరాళం ఇచ్చిన అంబానీ-mukesh ambani visits somnath temple on maha shivratri donates 1 5 crore ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Mukesh Ambani Visits Somnath Temple On Maha Shivratri, Donates 1.5 Crore

Mukesh Ambani : సోమ్​నాథ్​ ఆలయానికి రూ. 1.5కోట్లు విరాళం ఇచ్చిన అంబానీ

Feb 19, 2023, 08:20 AM IST Sharath Chitturi
Feb 19, 2023, 08:20 AM , IST

Mukesh Ambani visits Somnath temple : దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ.. తన తనయుడు ఆకాశ్​ అంబానీతో కలిసి గుజరాత్​లోని సోమ్​నాథ్​ ఆలయానికి వెళ్లారు. మహా శివరాత్రి నేపథ్యంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి రూ. 1.5కోట్లు విరాళంగా ఇచ్చారు.

మహా శివరాత్రి నేపథ్యంలో తనయుడు ఆకాశ్​​ అంబానీతో కలిసి ముకేశ్​ అంబానీ సోమ్​నాథ్​ ఆలయానికి సందర్శించారు.

(1 / 6)

మహా శివరాత్రి నేపథ్యంలో తనయుడు ఆకాశ్​​ అంబానీతో కలిసి ముకేశ్​ అంబానీ సోమ్​నాథ్​ ఆలయానికి సందర్శించారు.

సోమ్​నాథ్​ ఆలయ ట్రస్ట్​కు రూ. 1.51కోట్లు విరాళంగా ఇచ్చారు అంబానీ

(2 / 6)

సోమ్​నాథ్​ ఆలయ ట్రస్ట్​కు రూ. 1.51కోట్లు విరాళంగా ఇచ్చారు అంబానీ

సోమ్​నాథ్​ ఆలయ ట్రస్ట్​ ఛైర్మన్​ పీకే లహిరి, సెక్రటరీ యోగేంద్రభాయ్​ దేశాయి.. అంబానీలకు స్వాగతం పలికారు.

(3 / 6)

సోమ్​నాథ్​ ఆలయ ట్రస్ట్​ ఛైర్మన్​ పీకే లహిరి, సెక్రటరీ యోగేంద్రభాయ్​ దేశాయి.. అంబానీలకు స్వాగతం పలికారు.(twitter.com/mpparimal)

శివరాత్రి నేపథ్యంలో సోమ్​నాథ్​ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అంబానీ. 

(4 / 6)

శివరాత్రి నేపథ్యంలో సోమ్​నాథ్​ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అంబానీ. (twitter.com/mpparimal)

సోమ్​నాథ్​​ ఆలయం కుమారుడితో కలిసి పూజ చేస్తున్న అంబానీ

(5 / 6)

సోమ్​నాథ్​​ ఆలయం కుమారుడితో కలిసి పూజ చేస్తున్న అంబానీ(twitter.com/mpparimal)

గత సెప్టెంబర్​లో తిరుమలకు వెళ్లిన ముకేశ్​ అంబానీ.. టీటీడీకి రూ. 1.5కోట్లు విరాళంగా ఇచ్చారు.

(6 / 6)

గత సెప్టెంబర్​లో తిరుమలకు వెళ్లిన ముకేశ్​ అంబానీ.. టీటీడీకి రూ. 1.5కోట్లు విరాళంగా ఇచ్చారు.(twitter.com/mpparimal)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు