Telangana Ration Card Holders : రేషన్ కార్డు ఉందా... మీకో గుడ్ న్యూస్..! అసెంబ్లీలో కీలక ప్రకటన-minister uttam kumar reddy said that fine rice to all ration card holders with in two months ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Ration Card Holders : రేషన్ కార్డు ఉందా... మీకో గుడ్ న్యూస్..! అసెంబ్లీలో కీలక ప్రకటన

Telangana Ration Card Holders : రేషన్ కార్డు ఉందా... మీకో గుడ్ న్యూస్..! అసెంబ్లీలో కీలక ప్రకటన

Updated Dec 19, 2024 05:34 PM IST Maheshwaram Mahendra Chary
Updated Dec 19, 2024 05:34 PM IST

  • తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఒకటి రెండు నెలల్లోనే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని ప్రరటించారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నామని అసెంబ్లీ వేదికగా తెలిపారు. కొత్త రేషన్‌ డీలర్‌ షాపులు ఇచ్చే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.

రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. త్వరలోనే సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. 

(1 / 4)

రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. త్వరలోనే సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. 

రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో, త్వరలో సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ దిశగా కసరత్తు చేస్తున్నామని చెప్పారు. 

(2 / 4)

రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో, త్వరలో సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ దిశగా కసరత్తు చేస్తున్నామని చెప్పారు. 

ఒకటి రెండు నెలల్లో ఈ సన్నబియ్యం అందజేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.  ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే దీనిపై కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు.  

(3 / 4)

ఒకటి రెండు నెలల్లో ఈ సన్నబియ్యం అందజేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.  ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే దీనిపై కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. 
 

బీపీఎల్ కుటుంబాల్లోని ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇది దొడ్డు బియ్యంగా ఉందని… దీన్ని మార్చి సన్నిబియ్యం ఇస్తామని పేర్కొన్నారు.

(4 / 4)

బీపీఎల్ కుటుంబాల్లోని ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇది దొడ్డు బియ్యంగా ఉందని… దీన్ని మార్చి సన్నిబియ్యం ఇస్తామని పేర్కొన్నారు.

ఇతర గ్యాలరీలు