Malaysia: మలేసియాలో వరద బీభత్సం
దక్షిణ మలేసియాలో బీకర వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇళ్లు, గృహ సముదాయాల్లోకి వరద నీరు చేరడంతో సుమారు 43 వేల మంది నిరాశ్రయులయ్యారు.
(3 / 7)
అకస్మాత్తుగా కురిసిన కుంభవృష్టితో మలేసియాలోని బోర్నియొ ద్వీపం సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.(Hasnoor Hussain / Reuters)
(4 / 7)
మలేసియాలోని యోంగ్ పెంగ్ జొహర్లో జలమయమైన రహదారులు. మలేసియాలో నవంబర్ నెల నుంచి వర్షాకాలం ప్రారంభమవుతుంది.(Hasnoor Hussain / Reuters)
(5 / 7)
2014 లో వచ్చిన వరదలు మలేసియాలో తీవ్ర నష్టం కలిగించాయి. ఆ తరువాత ఆ స్థాయిలో ఇప్పుడే వరదలు వచ్చాయి. (Hasnoor Hussain / Reuters)
(6 / 7)
లెంగ్గా పట్టణంలో వరద బాధితులను తరలించడం కోసం వచ్చిన ఆర్మీ సిబ్బంది. సింగపూర్ సరిహద్దుల్లో ఉన్న జొహొర్ రాష్ట్రం ఈ వరదల్లో తీవ్రంగా నష్టపోయింది. (AP)
ఇతర గ్యాలరీలు