cucumber: కీర దోసకాయలు ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి!-eat cucumber to amazing health benfeats ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Eat Cucumber To Amazing Health Benfeats

cucumber: కీర దోసకాయలు ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి!

Apr 04, 2022, 02:51 PM IST HT Telugu Desk
Apr 04, 2022, 02:51 PM , IST

  • కీర దోసకాయ శరీరానికి దివ్యఔషధంలా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడి, ఊబకాయం, మలబద్ధకం వంటి సమస్యలకు కీరదోసల్లోని పోషకాలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటితో పాటు కీర దోసతో గల మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

వేసవిలో కీర దోసకాయ తినడం వల్ల శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అలాగే ఊబకాయంతో బాధపడేవారికి కీరదోస ద్వారా మంచి రీలిఫ్ అందుకోవచ్చు.

(1 / 6)

వేసవిలో కీర దోసకాయ తినడం వల్ల శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అలాగే ఊబకాయంతో బాధపడేవారికి కీరదోస ద్వారా మంచి రీలిఫ్ అందుకోవచ్చు.(Bloomberg)

అంతేకాదు డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడంలో కీరదోస కీలకపాత్ర పోషిస్తుంది.డయాబెటిస్‌తో బాదపడేవారు కీరా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

(2 / 6)

అంతేకాదు డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడంలో కీరదోస కీలకపాత్ర పోషిస్తుంది.డయాబెటిస్‌తో బాదపడేవారు కీరా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.(Bloomberg)

కీరదోసలో కాన్సర్‌ను నిరోధించే గుణాలు ఉంటాయి. మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్‌ విటమిన్లు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. దీంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుంది

(3 / 6)

కీరదోసలో కాన్సర్‌ను నిరోధించే గుణాలు ఉంటాయి. మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్‌ విటమిన్లు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. దీంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుంది(Bloomberg)

కీర దోసలో 95 శాతం వరకు నీరు ఉంటుంది. ఇది శరీరం డీహైడ్రేషన్‌ కాకుండా కాపాడుతుంది. కీరదోసను తీసుకోవడం వల్ల ఎక్కువగా దాహం కాకుండా ఉంటుంది.

(4 / 6)

కీర దోసలో 95 శాతం వరకు నీరు ఉంటుంది. ఇది శరీరం డీహైడ్రేషన్‌ కాకుండా కాపాడుతుంది. కీరదోసను తీసుకోవడం వల్ల ఎక్కువగా దాహం కాకుండా ఉంటుంది.(Shutterstock)

కీర దోసను జ్యూస్‌గా చేసుకుని తాగడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. కడుపులో పుండ్లు రాకుండా ఉంటుంది

(5 / 6)

కీర దోసను జ్యూస్‌గా చేసుకుని తాగడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. కడుపులో పుండ్లు రాకుండా ఉంటుంది

సంబంధిత కథనం

శనివారం, ఏప్రిల్ 20, 2024 ఏ రాశుల వారు లాభాన్ని చూడబోతున్నారో చూడండి. మేషం నుండి మీనం వరకు ఈ 12 రాశులలో ఎవరికి లాభాలు వస్తాయో తెలుసుకోండి.ఇంటర్ ఫలితాల కోసం తెలంగాణలోని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి 9 లక్షల మందికిపైగా పరీక్షలు రాశారు. వీరంతా కూడా రిజల్ట్స్(Telangana Inter Results) ఎప్పుడు వస్తాయనేది ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించేందుకు అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు.లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో శుక్రవారం ఉదయమే ఓటు వేసిన రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి.కలలకు ఎన్నో అర్థాలు ఉంటాయి. కలలపై ఎన్నో అధ్యయనాలు సాగాయి. కలలు ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది. ఎలాంటి కలలకు ఎలాంటి అర్ధమో తెలుసుకోండి.గ్రహాలలో బుధుడు తెలివితేటలు, మాటల చాతుర్యానికి మారుపేరు.   ఏప్రిల్ 19న ఉదయం 10 : 23 గంటలకు మీన రాశిలో బుధుడు ఉదయిస్తాడు. బుధుడి పెరుగుదల కారణంగా, కొన్ని రాశుల వారికి గొప్ప ఉపశమనం లభిస్తుంది. అవి ఏ రాశులో తెలుసుకోండి.చెన్నైలో ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖ నటి త్రిష
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు