Water After Fruits : ఆ పండ్లు తిని నీరు తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు-drinking water immediately after eating fruits is very bad for health ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Drinking Water Immediately After Eating Fruits Is Very Bad For Health

Water After Fruits : ఆ పండ్లు తిని నీరు తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు

Aug 02, 2022, 01:59 PM IST Geddam Vijaya Madhuri
Aug 02, 2022, 01:59 PM , IST

  • పండ్లు తిని.. తర్వాత నీరు తాగడం వల్ల ప్రమాదాలు తప్పవు అంటున్నారు నిపుణులు. అయితే ఏ పండు తింటే.. నీరు తాగకూడదో.. ఇలా చేస్తే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

నీళ్లు తాగడం మంచిదే. పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ రెండు కలిపి తీసుకుంటేనే అసలు సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. పండ్లు తిని నీరు తాగితే.. మీ గుండె ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. 

(1 / 8)

నీళ్లు తాగడం మంచిదే. పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ రెండు కలిపి తీసుకుంటేనే అసలు సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. పండ్లు తిని నీరు తాగితే.. మీ గుండె ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. 

పండ్లలో చాలా పోషకాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా పండు తిన్న వెంటనే.. నీటిని తాగితే చాలా వరకు పోషకాలు శరీరానికి అందవు. అప్పుడు పండు తిని ఏమి ప్రయోజనం. కాబట్టి పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగకండి.

(2 / 8)

పండ్లలో చాలా పోషకాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా పండు తిన్న వెంటనే.. నీటిని తాగితే చాలా వరకు పోషకాలు శరీరానికి అందవు. అప్పుడు పండు తిని ఏమి ప్రయోజనం. కాబట్టి పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగకండి.

పండ్లు లేదా ఏదైనా ఆహారాన్ని జీర్ణం చేయడానికి వివిధ ఎంజైమ్‌లు అవసరం. పండ్లు తిన్న తర్వాత నీరు తాగడం వల్ల ఈ ఎంజైమ్‌ల సాంద్రత తగ్గుతుంది. అప్పుడు మీరు తిన్న పండ్లు త్వరగా జీర్ణంకావు. ఇది ఆమ్లత్వం లేదా గుండెల్లో మంట ప్రమాదాన్ని పెంచుతుంది.

(3 / 8)

పండ్లు లేదా ఏదైనా ఆహారాన్ని జీర్ణం చేయడానికి వివిధ ఎంజైమ్‌లు అవసరం. పండ్లు తిన్న తర్వాత నీరు తాగడం వల్ల ఈ ఎంజైమ్‌ల సాంద్రత తగ్గుతుంది. అప్పుడు మీరు తిన్న పండ్లు త్వరగా జీర్ణంకావు. ఇది ఆమ్లత్వం లేదా గుండెల్లో మంట ప్రమాదాన్ని పెంచుతుంది.

పండ్లు తినడంతో పాటు నీరు త్రాగడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. దీని వల్ల కడుపులో గ్యాస్ ఎక్కువ అవుతుంది. ఇది కడుపు నొప్పిని పెంచుతుంది. 

(4 / 8)

పండ్లు తినడంతో పాటు నీరు త్రాగడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. దీని వల్ల కడుపులో గ్యాస్ ఎక్కువ అవుతుంది. ఇది కడుపు నొప్పిని పెంచుతుంది. 

మీకు తెలుసా.. పండు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి లేదా రక్తంలో చక్కెర స్థాయి చాలా పెరుగుతుందట. ఇది మధుమేహం ముప్పును పెంచుతుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల కూడా భవిష్యత్తులో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంది.

(5 / 8)

మీకు తెలుసా.. పండు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి లేదా రక్తంలో చక్కెర స్థాయి చాలా పెరుగుతుందట. ఇది మధుమేహం ముప్పును పెంచుతుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల కూడా భవిష్యత్తులో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంది.

పండ్లు తినడం, వెంటనే నీరు తాగడం వల్ల శరీరంలో యాసిడ్ స్థాయిలు పెరిగి.. గుండెల్లో మంట వంటి సమస్యలను పెంచుతుంది. ఇది చాలా కాలం పాటు కొనసాగితే గ్యాస్ట్రిక్, అల్సర్‌కు దారితీయవచ్చు.

(6 / 8)

పండ్లు తినడం, వెంటనే నీరు తాగడం వల్ల శరీరంలో యాసిడ్ స్థాయిలు పెరిగి.. గుండెల్లో మంట వంటి సమస్యలను పెంచుతుంది. ఇది చాలా కాలం పాటు కొనసాగితే గ్యాస్ట్రిక్, అల్సర్‌కు దారితీయవచ్చు.

ప్రతి ఒక్కరి శరీరం దాని స్వంత pH స్థాయిని కలిగి ఉంటుంది. కొన్ని పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల ఈ స్థాయిని మారిపోతూ ఉంటుంది. పుచ్చకాయలు, సీతాఫలాలు, దోసకాయలు, నారింజ, స్ట్రాబెర్రీలు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ పండ్లను తినడం.. దాని తర్వాత నీళ్లు తాగడం వల్ల రకరకాల సమస్యలు వస్తాయి. pH స్థాయి మారినప్పుడు.. అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా వివిధ అవయవాల పనితీరుకు ఆటంకం ఏర్పడుతుంది. 

(7 / 8)

ప్రతి ఒక్కరి శరీరం దాని స్వంత pH స్థాయిని కలిగి ఉంటుంది. కొన్ని పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల ఈ స్థాయిని మారిపోతూ ఉంటుంది. పుచ్చకాయలు, సీతాఫలాలు, దోసకాయలు, నారింజ, స్ట్రాబెర్రీలు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ పండ్లను తినడం.. దాని తర్వాత నీళ్లు తాగడం వల్ల రకరకాల సమస్యలు వస్తాయి. pH స్థాయి మారినప్పుడు.. అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా వివిధ అవయవాల పనితీరుకు ఆటంకం ఏర్పడుతుంది. 

సంబంధిత కథనం

ఎం.వెంకయ్యనాయుడు (ప్రజా వ్యవహారాలు, ఆంధ్రప్రదేశ్): ఎం.వెంకయ్యనాయుడు 2017 నుంచి 2022 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన ఒక ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే శోభాయాత్ర సందర్భంగా జహంగీర్ పురిలో మంగళవారం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా తారాపీఠ్ వద్ద జరిగిన బహిరంగ సభలో పార్టీ అభ్యర్థి సతాబ్ది రాయ్ తో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీజనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు పవన్ తెలిపారు. గత అయిదేళ్లలో పవన్ కల్యాణ్ సంపాదన రూ.114.76 కోట్లు కాగా..ఇందుకు సంబంధించి రూ.47.07 కోట్లు ఆదాయపు పన్ను, రూ.26.84 కోట్లు జీఎస్టీ చెల్లించారు. Babar Azam World Record: న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ ఓడిపోయినా.. ఆ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం వ్యక్తిగతంలో ఓ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. దాదాపుగా థర్డ్ రేటెడ్ టీమ్ గా ఉన్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో 7 వికెట్లతో పాక్ ను చిత్తు చేసింది.దక్షిణ భారత వంటకాలలో సాంబార్ ఒకటి. దీనికి అభిమానులు ఎక్కువ. వివిధ రకాల మసాలా దినుసులను జోడించి తయారు చేసే సాంబార్ లేకుండా ఏ పెళ్లి విందు పూర్తి కాదు. సాంబార్ వెరీ స్పెషల్ వంటకంగా పేరు తెచ్చుకుంది.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు