(1 / 5)
బాలీవుడ్ ప్రముఖ నటి, హీరోయిన్ కంగనా రనౌత్.. రాజకీయ రంగంలో పోరాడేందుకు సిద్ధమయ్యారు. తాను అధికార భారతీయ జనతా పార్టీ(BJP)లో చేరినట్టు నేడు ఆమె (మార్చి 24) అధికారికంగా ప్రకటించారు.
(Instagram)(2 / 5)
కంగనా రనౌత్కు లోక్సభ ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ. హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్సభ స్థానం నుంచి ఆమె పోటీకి దిగనున్నారు.
(3 / 5)
లోక్సభ ఎన్నికల కోసం 5వ అభ్యర్థుల జాబితాను బీజేపీ నేడు వెల్లడించింది. దీంట్లో కంగనా రనౌత్ పేరు ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని మండీ సీటును ఆమెకు కేటాయించింది అధికార కాషాయ పార్టీ.
(4 / 5)
తాను మొదటి నుంచి బీజేపీకి బేషరతుగా మద్దుతునిస్తూనే ఉన్నానని కంగన రనౌత్ నేడు ట్వీట్ చేశారు. తాను జన్మించిన హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్సభ నియోజకవర్గానికి తనను అభ్యర్థిగా బీజేపీ అగ్రనాయకత్వం ప్రకటించిందని ఆమె పేర్కొన్నారు.
ఇతర గ్యాలరీలు