(1 / 6)
ఏపీ టెట్ ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు పరీక్షల ప్రాథమిక కీలు విడుదలయ్యాయి. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరిస్తున్నారు.
(2 / 6)
అక్టోబర్ 21వ తేదీతో అన్ని పేపర్ల పరీక్షలు పూర్తి అయిపోతాయి. అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ కీలను ప్రకటిస్తారు.
(3 / 6)
అక్టోబర్ 27న టెట్ తుది ‘కీ’ విడుదల చేస్తారు. ఇక ఏపీ టెట్ తుది ఫలితాలను నవంబర్ 2వ తేదీన ప్రకటించనుంది విద్యాశాఖ. ఆ దిశగా కసరత్తు షురూ చేసింది.
(4 / 6)
(5 / 6)
(6 / 6)
మరోవైపు ఏపీలో మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 3న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 16,347 టీచర్ పోస్టులకు నవంబర్ 3వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. టెట్ ఫలితాల తర్వాత అధికారికంగా ప్రకటన విడుదల కానుంది.
ఇతర గ్యాలరీలు