
పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓజీ విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. సుజీత్ ఓజీ కథ తనకు చెప్పలేదని, తను ఇచ్చిన పేపర్స్ కుమారుడు అకీరా నందన్ చదివి ఆనందించాడని పవన్ కళ్యాణ్ చెప్పారు.



