కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు మెుబైల్ ఫోన్ డిపాజిట్ చేసేందుకు సదుపాయం కల్పించనుంది.