మున్నేరు బాధితులందరికీ స్థలాలు – మంత్రి కీలక ప్రకటన
మున్నేరు వాగు బాధితుల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బాధితులందరికి రివర్ ఫ్రంట్ కాలనీలో స్థలం కేటాయిస్తామని ప్రకటించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని వేగవంతం చేశామని తెలిపారు.