
ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి రోజున ధన త్రయోదశిని జరుపుకుంటాము. ఉత్తరాది వారు దీనిని దంతేరస్ గా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ధన త్రయోదశి అక్టోబర్ 18, శనివారం నాడు వచ్చింది. ఆ రోజున లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులను పొందాలని చాలా మంది రకరకాల పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు.



