Hyderabad : మొయినాబాద్ ఫామ్ హౌస్లో కోడి పందాల కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ ఇష్యూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పక్కా సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు రెయిడ్ చేసి.. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.