TG Govt Affidavit: సెంట్రల్ యూనివర్శిటీలో వివాదాస్పదంగా మారిన 400 ఎకరాల ప్రభుత్వ భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని స్పష్టం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు సుమోటోగా విచారణ జరిపి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.