
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 14 ఎపిసోడ్లో కావ్యకు సపోర్టింగ్గా మాట్లాడుతుడా కృష్ణమూర్తి. దుగ్గిరాల కుటుంబం మొత్తం నిరాహార దీక్ష చేస్తుంది. కావ్య ఇంటికి వచ్చిన మీడియా రాజ్ను ఏకిపారేస్తుంది. అదంతా టీవీలో చూసిన దుగ్గిరాల కుటుంబం షాక్ అవుతుంది. రుద్రాణి ఇదంతా కావ్యనే చేసిందని డ్రామా చేస్తుంది.



