West Bengal Panchayat Election: హింసాత్మకంగా పశ్చిమ బెంగాల్ పంచాయతి ఎన్నికలు-west bengal panchayat election voting underway amid violence several killed ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  West Bengal Panchayat Election: హింసాత్మకంగా పశ్చిమ బెంగాల్ పంచాయతి ఎన్నికలు

West Bengal Panchayat Election: హింసాత్మకంగా పశ్చిమ బెంగాల్ పంచాయతి ఎన్నికలు

Jul 08, 2023, 06:54 PM IST HT Telugu Desk
Jul 08, 2023, 06:54 PM , IST

  • West Bengal Panchayat Election: పశ్చిమబెంగాల్లో పంచాయత్ ఎన్నికలు హింసాత్మకమయ్యాయి. జులై 8 వ తేదీ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల కోసం పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. రాష్ట్రంలో మొత్తం 63,229 గ్రామ పంచాయతి సీట్లు, 9730 పంచాయతి సమితి సీట్లు, 928 జిల్లా పరిషత్ సీట్లు ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లోని 73,887 పంచాయతి సీట్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 2.06 లక్షల మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు.

(1 / 7)

పశ్చిమ బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లోని 73,887 పంచాయతి సీట్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 2.06 లక్షల మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు.(ANI)

వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఉదయం 6 గంటల నుంచే ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు.

(2 / 7)

వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఉదయం 6 గంటల నుంచే ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు.(PTI)

ఈ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 

(3 / 7)

ఈ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. (PTI)

పోలింగ్ బూత్ వద్ద ఓటు వేయడానికి లైన్ లో నిల్చున్న మహిళాఓటర్లు.

(4 / 7)

పోలింగ్ బూత్ వద్ద ఓటు వేయడానికి లైన్ లో నిల్చున్న మహిళాఓటర్లు.(PTI)

ఎన్నికలకు కేంద్ర బలగాల పహారా. 70 వేల మంది రాష్ట్ర పోలీసులకు తోడు సుమారు 600 కంపెనీల కేంద్ర బలగాలు ఈ ఎన్నికల విధుల్లో ఉన్నాయి. 

(5 / 7)

ఎన్నికలకు కేంద్ర బలగాల పహారా. 70 వేల మంది రాష్ట్ర పోలీసులకు తోడు సుమారు 600 కంపెనీల కేంద్ర బలగాలు ఈ ఎన్నికల విధుల్లో ఉన్నాయి. (PTI)

నాదియా జిల్లాలోని ఒక పోలింగ్ బూత్ వద్దకు ఓటు వేయడానికి ఒక వృద్ధుడిని ఎత్తుకుని వస్తున్న దృశ్యం. 

(6 / 7)

నాదియా జిల్లాలోని ఒక పోలింగ్ బూత్ వద్దకు ఓటు వేయడానికి ఒక వృద్ధుడిని ఎత్తుకుని వస్తున్న దృశ్యం. (PTI)

గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ నార్త్ 24 పరగణ జిల్లాల్లో పర్యటించి ఎన్నికల తీరును పరిశీలించారు. 

(7 / 7)

గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ నార్త్ 24 పరగణ జిల్లాల్లో పర్యటించి ఎన్నికల తీరును పరిశీలించారు. (PTI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు