Ysrcp Siddham Meeting : విశాఖ నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్
- Ysrcp Siddham Meeting : విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సభకు భారీగా ప్రజలు, వైసీపీ మద్దతుదారులు హాజరయ్యారు.
- Ysrcp Siddham Meeting : విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సభకు భారీగా ప్రజలు, వైసీపీ మద్దతుదారులు హాజరయ్యారు.
(6 / 7)
కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకూ ఏ గ్రామంలో చూసినా ఈ 56 నెలల కాలంలో చేసిన ఎన్నో గొప్ప మార్పులు కనిపిస్తాయని సీఎం జగన్ అన్నారు. 540 కి పైగా పౌరసేవలను గడపగడపకు అందించే ఒక శాశ్వత వ్యవస్థను తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం అన్నారు.
ఇతర గ్యాలరీలు