Bharat jodo nyay yatra: భారత్ జోడో న్యాయ్ యాత్ర రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హంగామా
- Bharat jodo nyay yatra: భారత్ జోడో న్యాయ్ యాత్ర రాహుల్, ప్రియాంక గాంధీ హంగామా యూపీలోని మొరాదాబాద్ లో జరిగిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, తన సోదరుడు, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు.
- Bharat jodo nyay yatra: భారత్ జోడో న్యాయ్ యాత్ర రాహుల్, ప్రియాంక గాంధీ హంగామా యూపీలోని మొరాదాబాద్ లో జరిగిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, తన సోదరుడు, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు.
(1 / 6)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శనివారం ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో భారత్ జోడో న్యాయ్ యాత్ర లో పాల్గొన్నారు.(PTI)
(2 / 6)
ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహా, సంభాల్, బులంద్ షహర్, అలీగఢ్, హత్రాస్, ఆగ్రా మీదుగా ఫతేపూర్ సిక్రీ మీదుగా ఈ యాత్ర సాగుతోంది. రాహుల్ గాంధీ వెంట ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఆ యాత్రలో పాల్గొన్నారు.(PTI)
(3 / 6)
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఓపెన్ టాప్ జీపు పై కూర్చుని, చేతులు ఊపుతూ కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలను ఉత్సాహపరుస్తూ కనిపించారు. (PTI)
(4 / 6)
భారత్ జోడో న్యాయ్ యాత్ర మొరాదాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్తున్న సమయంలో ప్రజలు 'రాహుల్ గాంధీ జిందాబాద్', 'ప్రియాంక గాంధీ జిందాబాద్', 'కాంగ్రెస్ పార్టీ జిందాబాద్' వంటి నినాదాలు చేశారు. (PTI)
(5 / 6)
భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించినప్పుడు చందౌలిలో ప్రియాంక గాంధీ ఈ యాత్రలో పాల్గొనాల్సి ఉంది, కానీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఆమె ఈ యాత్రలో పాల్గొనలేకపోయారు.(ANI)
ఇతర గ్యాలరీలు