Mahindra XUV400 EV | ఇదిగో మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనం.. 456 కిమీ రేంజ్‌‌తో వచ్చేసింది!-mahindra xuv400 electric suv unveiled check price details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /   Mahindra Xuv400 Electric Suv Unveiled, Check Price Details

Mahindra XUV400 EV | ఇదిగో మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనం.. 456 కిమీ రేంజ్‌‌తో వచ్చేసింది!

Sep 08, 2022, 09:12 PM IST HT Telugu Desk
Sep 08, 2022, 09:12 PM , IST

వాహన తయారీదారు మహీంద్రా తమ మొదటి ఎలక్ట్రిక్ వాహనం Mahindra XUV400 EVని తాజాగా ఆవిష్కరించింది. ఈ వాహనం ఫన్, ఫాస్ట్, ఫియర్‌లెస్ అనే మూడు విభిన్న డ్రైవ్ మోడ్‌లతో వస్తుంది. 

మహీంద్రా XUV400 EV ఒక ఫుల్ ఛార్జ్ మీద 456 కిమీ రేంజ్‌ను అందించగలదు.

(1 / 7)

మహీంద్రా XUV400 EV ఒక ఫుల్ ఛార్జ్ మీద 456 కిమీ రేంజ్‌ను అందించగలదు.

మహీంద్రా XUV400 EVలో 39.5 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ అందించారు.

(2 / 7)

మహీంద్రా XUV400 EVలో 39.5 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ అందించారు.

ఈ ఎలక్టిక్ వాహనం పొడవు 4,200 mm, వెడల్పు 1,634 mm , ఎత్తు 1,821 mm.

(3 / 7)

ఈ ఎలక్టిక్ వాహనం పొడవు 4,200 mm, వెడల్పు 1,634 mm , ఎత్తు 1,821 mm.

మహీంద్రా XUV400 EV 2,600 mm క్లాస్ లీడింగ్ వీల్‌బేస్‌ని కలిగి ఉంది.

(4 / 7)

మహీంద్రా XUV400 EV 2,600 mm క్లాస్ లీడింగ్ వీల్‌బేస్‌ని కలిగి ఉంది.

మహీంద్రా XUV400 EV కేవలం 8.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది.

(5 / 7)

మహీంద్రా XUV400 EV కేవలం 8.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది.

మహీంద్రా XUV400 EV జనవరి 2023లో మార్కెట్లోకి విడుదల కానుంది. ధరలను కూడా అప్పుడే ప్రకటించనున్నారు.

(6 / 7)

మహీంద్రా XUV400 EV జనవరి 2023లో మార్కెట్లోకి విడుదల కానుంది. ధరలను కూడా అప్పుడే ప్రకటించనున్నారు.

సంబంధిత కథనం

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 68,040- రూ. 74,240గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,000గాను.. కేజీ వెండి రేటు రూ. 90,000గాను కొనసాగుతున్నాయి.టిల్లు స్క్వేర్‌కు ముందు ఒక్కో సినిమాకు యాభై నుంచి అర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను అనుప‌మ స్వీక‌రిస్తూ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోటికిపైనే రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే.ఎక్కువ సేపు కూర్చోవద్దు : ఎక్కువసేపు కూర్చోవడం వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అరగంట కూర్చుని 5 లేదా 10 నిమిషాలు నడవండి.రాశులపై శుక్రుడి అనుగ్రహం గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 8.7 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.725 కోట్లు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతోపాటు రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తోంది.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు