Kolkata underwater metro: కోల్ కతా మెట్రోలో కొత్త అండర్ వాటర్ రూట్; నది అడుగున మెట్రో ప్రయాణం
- Kolkata underwater metro: కోల్ కతాలో, భారత్ లోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సర్వీస్ లు ప్రారంభమయ్యాయి. కోల్ కతాలోని హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లనేడ్ మధ్య ప్రయాణించే ఈ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.
- Kolkata underwater metro: కోల్ కతాలో, భారత్ లోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సర్వీస్ లు ప్రారంభమయ్యాయి. కోల్ కతాలోని హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లనేడ్ మధ్య ప్రయాణించే ఈ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.
(1 / 9)
కోల్ కతా, మార్చి 6, 2024, బుధవారం భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైలు ప్రారంభమైంది.(PTI)
(2 / 9)
బుధవారం కోల్ కతాలోని హౌరా మైదాన్-ఎస్ప్లనేడ్ మధ్య అండర్ వాటర్ మెట్రో రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.(PTI)
(5 / 9)
ఈస్ట్ వెస్ట్ మెట్రో యొక్క ఎస్ప్లానేడ్ స్టేషన్ లోపలి భాగాన్ని రంగురంగుల కుడ్యచిత్రాలతో అందంగా తీర్చి దిద్దారు. ఎస్ప్లనేడ్ స్టేషను 28 మీటర్ల లోతుతో భారతదేశంలో రెండవ లోతైన మెట్రో స్టేషన్ గా ఉంది.(PTI)
(7 / 9)
హౌరా - కోల్ కతా పశ్చిమ బెంగాల్లోని రెండు చారిత్రక నగరాలు. ఈ మెట్రో మార్గం హుగ్లీ నది కింద ఈ రెండు నగరాలను కలుపుతుంది.(PTI)
(8 / 9)
హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లనేడ్ వరకు 4.8 కిలోమీటర్ల పొడవైన ఈస్ట్-వెస్ట్ మెట్రో ను రూ.4,138 కోట్ల వ్యయంతో నిర్మించారు. హౌరా వద్ద ఇది భారతదేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్ ఉంది.(PTI)
ఇతర గ్యాలరీలు