(1 / 5)
సిద్ధార్థ్ మల్హోత్రా తనకు రోమ్లో లవ్ ప్రపోజ్ చేశాడని కియారా అద్వానీ చెప్పింది. ఆ క్షణాలను తన జీవితంలో మర్చిపోలేనని కాఫీ విత్ కరణ్ షోలో కియారా తెలిపింది.
(2 / 5)
మా ఇద్దరి ప్రేమ విషయం మా అమ్మనాన్నలకు సిద్దార్థ్ మొదట చెప్పాడని, వారిని ఒప్పించిన తర్వాతే తన మెడలో మూడుముళ్లు వేశాడని కియారా అద్వానీ చెప్పింది.
(3 / 5)
ఈ ఏడాది ఫిబ్రవరిలో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ఏడడుగులు వేసింది. జైసల్మేర్లో వీరి పెళ్లి జరిగింది.
(4 / 5)
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఫస్ట్ టైమ్ షేర్షా సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్లోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది.
(5 / 5)
ప్రస్తుతం కియారా అద్వానీ తెలుగులో రామ్ చరణ్తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తోంది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
ఇతర గ్యాలరీలు