(1 / 7)
కేరళలోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో బాధితులను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పరామర్శించారు.
(GoI)(2 / 7)
(3 / 7)
ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా కేరళ ఏడీజీపీ (శాంతిభద్రతలు) ఎంఆర్ అజిత్ కుమార్ ప్రధానికి ప్రమాదం పూర్వాపరాలను వివరించారు.
(GoI)(4 / 7)
దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
(GoI)(5 / 7)
కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు మోదీ వయనాడ్ లోని సహాయ శిబిరాన్ని సందర్శించారు.
(GoI)(6 / 7)
విపత్తు చోటు చేసుకున్న ప్రదేశాన్ని సందర్శించే ముందు, వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలను అంచనా వేయడానికి ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించారు.
(GoI)(7 / 7)
ఇతర గ్యాలరీలు