PM Modi: వయనాడ్ లో ప్రకృతి విధ్వంసాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ-in pics pm modi visits wayanad surveys landslide damage and meets survivors ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pm Modi: వయనాడ్ లో ప్రకృతి విధ్వంసాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

PM Modi: వయనాడ్ లో ప్రకృతి విధ్వంసాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

Published Aug 10, 2024 06:35 PM IST HT Telugu Desk
Published Aug 10, 2024 06:35 PM IST

  • జూలై 30న కొండచరియలు విరిగిపడటంతో సంభవించిన వినాశనాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రధాని మోదీ శనివారం వయనాడ్ లోని కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించారు. అక్కడ బాధితులను పరామర్శించారు. సహాయ,పునరావాస చర్యలపై ఆరా తీశారు.

కేరళలోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో బాధితులను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పరామర్శించారు.

(1 / 7)

కేరళలోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో బాధితులను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పరామర్శించారు.

(GoI)

జూలై 30న వయనాడ్ లోని చూరల్మాల, ముండక్కైలో కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

(2 / 7)

జూలై 30న వయనాడ్ లోని చూరల్మాల, ముండక్కైలో కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.(GoI)

ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా కేరళ ఏడీజీపీ (శాంతిభద్రతలు) ఎంఆర్ అజిత్ కుమార్ ప్రధానికి ప్రమాదం పూర్వాపరాలను వివరించారు.

(3 / 7)

ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా కేరళ ఏడీజీపీ (శాంతిభద్రతలు) ఎంఆర్ అజిత్ కుమార్ ప్రధానికి ప్రమాదం పూర్వాపరాలను వివరించారు.

(GoI)

దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

(4 / 7)

దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

(GoI)

కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు మోదీ వయనాడ్ లోని సహాయ శిబిరాన్ని సందర్శించారు.

(5 / 7)

కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు మోదీ వయనాడ్ లోని సహాయ శిబిరాన్ని సందర్శించారు.

(GoI)

విపత్తు చోటు చేసుకున్న ప్రదేశాన్ని సందర్శించే ముందు, వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలను అంచనా వేయడానికి ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించారు.

(6 / 7)

విపత్తు చోటు చేసుకున్న ప్రదేశాన్ని సందర్శించే ముందు, వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలను అంచనా వేయడానికి ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించారు.

(GoI)

ప్రధాని వెంట సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపి ఉన్నారు.

(7 / 7)

ప్రధాని వెంట సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపి ఉన్నారు.(GoI)

ఇతర గ్యాలరీలు