(1 / 6)
(2 / 6)
(3 / 6)
(4 / 6)
నిజమైన అర్హులను గుర్తించటమే లక్ష్యంగా సర్వే కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న నివాసం, లేదా స్థలం వివరాలను నమోదు చేస్తున్నారు. అయితే గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొందినవారిని పక్కనపెట్టేయనున్నారు. వారిని అనర్హులుగా గుర్తించనున్నారు. ప్రస్తుతం ఇల్లు ఎలా ఉంది…? కుటుంబ సభ్యుల వివరాలు, వారి వివాహ స్థితిగతులపై ఆరా తీసి ఎంట్రీ చేస్తున్నారు.
(5 / 6)
తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారే ఈ పథకానికి అర్హులు అవుతారు.ఇందిరమ్మ ఇంటిని మహిళల పేరు మీదే మంజూరు చేస్తారు.దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. పూర్తిగా ఇల్లు లేకుండా… ఎలాంటి ఆధారం లేని వారిని తొలి విడతలోనే ఎంపిక చేస్తారు. సొంత జాగాలు ఉన్నవారికి ఈ దశలో ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఇక ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు.
(6 / 6)
ఇక ఇళ్ల కోసం ప్రజాపాలన లో దరఖాస్తు చేయని వారు స్పెషల్ కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తు చేసిన వారి కుటుంబ సభ్యులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇతర గ్యాలరీలు