(1 / 9)
మూడో దశ పోలింగ్ లో భాగంగా అస్సాంలోని గువాహటిలో ఓటు వేసిన అస్సామీ నటి నిషితా గోస్వామి.
(PTI)(2 / 9)
మూడో దశ పోలింగ్ లో భాగంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ, ఆయన భార్య ప్రీతీ ఆదానీ.
(PTI)(3 / 9)
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓటు వేసిన ముస్లిం యువతులు
(PIB)(4 / 9)
మూడో దశ పోలింగ్ లో భాగంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోదీ.
(AFP)(5 / 9)
అసోంలోని గౌహతిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు.
(PTI)(6 / 9)
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చంటి బిడ్డతో ఓటేయడానికి వచ్చిన యువతి
(Reuters)(7 / 9)
ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తున్న ముస్లిం మహిళలు.
(Reuters)(8 / 9)
గుజరాత్ లోని ఖేడాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన ట్రాన్స్ జెండర్
(PTI)(9 / 9)
పశ్చిమబెంగాల్ లోని ముర్షీదాబాద్ లో మూడో దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్న మహిళా ఓటర్లు.
(ANI)ఇతర గ్యాలరీలు